జాతీయ వార్తలు
గంగనది ప్రక్షాళన: నితిన్ గడ్కరీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 August 2018
కాన్పూర్: జనవరిలో జరుగబోయే కుంభమేళకు ముందే గంగానదిని ప్రక్షాళన చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కేంద్రం, యూపీ ప్రభుత్వాలు నిధులు మంజూరుచేస్తాయని తెలిపారు.కేంద్రం 1700 కోట్ల రూపాయలు మంజూరుచేస్తుందని చెప్పారు. అలహాబాద్ నుంచి వారణాసి వరకు 40 మంది ప్రయాణీకులు ప్రయాణించేందుకు వీలుగా ఎయర్బోట్ సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు.