ఆంధ్రప్రదేశ్‌

500 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: సిమెంటు లారీలో తరలిస్తున్న సుమారు 500 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. పాడేరు డివిజన్‌లో గుత్తులపుట్టు వద్ద సోమవారం ఉదయం వాహనాలను తనిఖీ చేసిన సందర్భంగా గంజాయి అక్రమంగా రవాణా అవుతున్నట్లు గుర్తించారు.