జాతీయ వార్తలు

బిహార్‌లో రోడ్డుప్రమాదం ప.గొ.వాసులు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్:కాశీకి వెళ్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప.గో. జిల్లాకు చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కారులో వారణాసి నుంచి గయకు వెడుతూండగా ఆగిఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో మాచవరం సత్యనారాయణ, ఆయ సతీమణి సరస్వతి, కొడుకు పవన్, తల్లి పద్మావతి దుర్మరణం పాలయ్యారు. వీరితోపాటు ప్రయాణిస్తున్న సీతంపేట పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి శ్రీరాం మరణించినవారిలో ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈనెల 9న వారు కాశీకి బయలుదేరగా ఇవాళ ఉదయం వారి వాహనం ప్రమాదానికి గురైంది.