ఆంధ్రప్రదేశ్
టిడిపి, వైకాపా కార్యకర్తల ఘర్షణ: పదిమందికి గాయాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 August 2016
కాకినాడ: పాఠశాల విద్యాకమిటీ ఎన్నికల సందర్భంగా శంఖవరం మండలం మండపం గ్రామంలో సోమవారం ఉదయం టిడిపి, వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పదిమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్తత కారణంగా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.