ఆంధ్రప్రదేశ్‌

గోదావరిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: పోలవరం మండలం రామయ్యపేట వద్ద మంగళవారం మధ్యాహ్నం గోదావరి నదిలోకి దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. కాసేపటికి అశోక్ అనే విద్యార్థి మృతదేహం లభించింది. వీరబాబు అనే యువకుడి ఆచూకీ కోసం స్థానికులు నదిలో గాలిస్తున్నారు.