రాష్ట్రీయం

జీహెచ్‌ఎంసీ పరిధిలో 189 నామినేషన్ల తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నేటితో ముగిసింది. మొత్తంగా దాఖలైన 4,039 నామినేషన్లలో 3,850 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. మిగిలిన 189 నామినేషన్లను తిరస్కరించారు. పరిశీలన ప్రక్రియ అనంతరం తెరాస-839, భాజపా-426, తెదేపా-658, కాంగ్రెస్‌-659 నామినేషన్లు మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 21 వరకు గడువు ఉంది.