తెలంగాణ
‘గ్రేటర్’లో ఇద్దరు మైనార్టీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 May 2016
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి)లో మైనార్టీ కో-ఆప్షన్ సభ్యులుగా మహ్మద్ హుస్సేన్, డాక్టర్ విద్యాస్రవంతిలను ఎన్నుకున్నారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నికను నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. బిజెపి, టిడిపి కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదు.