జాతీయ వార్తలు

గిరి అడవుల్లో 204 సింహాలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్: గడచిన రెండేళ్లలో గిరి అడవుల్లో 204 సింహాలు మృతిచెందాయని సాక్షాత్తు ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణపత్ వాసవా వెల్లడించారు. 2017, 2018 సంవత్సరాల్లో 110 సంహాలు, 94 సింహం పిల్లలు మృతిచెందాయని చెప్పారు. వీటిలో 27 సింహాలు రైళ్ల కిందపడి, బావుల్లో పడి చనిపోయాయని చెప్పారు. దీంతో పాటు 331 చిరుత పులులు, 75 పులి పిల్లలు చనిపోయాయని చెప్పారు. రైల్వేట్రాక్‌ల వద్ద, బావుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు.