గుంటూరు

నేటి తరానికి ఆదర్శనీయుడు జాషువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జూలై 24: గుర్రం జాషువా సమాజంలోని అంటరానితనం మీద ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన మహాకవి అని, నేటితరానికి ఆయన ఆదర్శప్రాయుడని తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జాషువ వర్ధంతి కార్యక్రమం జివి ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నేత బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ జాషువ కవిగానే కాకుండా ఎమ్మెల్సీగా ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జివి ఆంజనేయులు, పొన్నూరు ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, అనగాని సత్యప్రసాద్, జిల్లా పార్టీ నాయకులు లాల్‌వజీర్, కంచర్ల శివరామయ్య, కేశనశెట్టి రమాశాంతదేవి, పాటిబండ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.