గుంటూరు
చెట్టును ఢీకొన్న కారు: యువకుని దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 October 2016
చేబ్రోలు, అక్టోబర్ 15: ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం... నల్గొండ జిల్లాకు చెందిన ప్రశాంత్ (35) అనే యువకుడు శనివారం నల్గొండ జిల్లా నుంచి కారులో నిమ్మకాయల వ్యాపారం నిమిత్తం తెనాలి వెళ్తుండగా మార్గమధ్యలో వడ్లమూడి గ్రామం పరిధిలోని గరువుపాలెం వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, చేబ్రోలు ఎస్ఐ కె ఆరోగ్యరాజు కేసు దర్యాప్తు ప్రారంభించారు.