ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు బాధితులు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు:పట్టణంలోని లక్ష్మీనగర్‌లో మట్టిపెళ్లలు విరిగిపడిన సంఘటవలో మరణించిన ఏడుగురి కుటుంబాలకు రూ. 20 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బాధితులకు హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకుకూడా సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.