ఆంధ్రప్రదేశ్‌

రెయిలింగ్‌ను ఢీకొట్టిన అంబులెన్స్‌ : గోదావరిలో వ్యక్తి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: ఆలమూరు మండలం జొన్నాడ దగ్గర శనివారం ఉదయం గౌతమి వంతెన రెయిలింగ్‌ను అంబులెన్స్‌ ఢీకొట్టింది. గుంటూరు జిల్లా నిడమర్రుకు చెందిన మహేందర్‌రెడ్డి అనే వ్యక్తి గోదావరిలో పడి గల్లంతయ్యాడు.