రాష్ట్రీయం

ఈదురుగాలుల వల్లే లాంచీ ప్రమాదం: చినరాజప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవీపట్నం: బలమైన ఈదురుగాలుల వల్లే లాంచీ ప్రమాదం జరిగిందన్నారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు వెలికితీశామని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. లాంచీ ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ లాంచీ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.