రాష్ట్రీయం

గోదావరికి వరద పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: గోదావరికి వరద పోటు ఎక్కువైంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నీటి ప్రవాహం 9.6 అడుగులకు చేరుకుంది. భారీగా వరద నీరు వస్తుండటంతో 8,80,000 నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు. గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు పొంగి ప్రవహిస్తున్నాయ. కూనవరం, వి.ఆర్.పురం, చింతూరు మండలాల్లో వరద నీరు రోడ్లపై కి చేరింది. పలు వాగులు సైతం పొంగి ప్రవహిస్తున్నాయ.