తెలంగాణ

గోకుల్‌చాట్‌ పేలుళ్ల మృతులకు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: కోఠిలోని గోకుల్‌చాట్‌లో బాంబు పేలుళ్లు సంభవించి తొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంగా నాటి పరిస్థితులను గురువారం అందరూ గుర్తు చేసుకున్నారు. బాంబు పేలుళ్ల మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. గోకుల్‌చాట్‌ ఘటనలో కన్ను కోల్పోయినా ప్రభుత్వం ఇప్పటివరకు తనకు న్యాయం చేయలేదని బాధితుడు రషీద్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. బాంబు పేలుళ్ల మృతులకు భజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌, సీపీఐ నేతలు నివాళులర్పించారు.