జాతీయ వార్తలు

పసిడి ధర మళ్లీ పెరిగింది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రూ. 150 పెరగడంతో 10గ్రాముల పసిడి ధర సోమవారం రూ. 30,550కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లు, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. బ్రెగ్జిట్‌ ప్రభావంతో రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుని, ఆ మరుసటి రోజే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ బంగారం ధర మళ్లీ పెరిగింది. సోమవారం వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ. 290 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 42,100కు చేరింది.