జాతీయ వార్తలు

పెరిగిన బంగారం, వెండి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: శుక్రవారం రూ. 150 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ. 30,800కు చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. వెండి ధర కూడా నేడు రూ. 200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 46,700కు చేరింది.