జాతీయ వార్తలు

జోరుగా వెండి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బుధవారం ఒక్క రోజే రూ. 800 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 42,910కి చేరింది. అంతర్జాతీయంగా వెండి ధర 2.54శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డిమాండ్‌ ఎక్కువవడంతో వెండి ధర పెరిగిపోయింది. నేడు బంగారం ధర మాత్రం స్థిరంగా ఉంది. బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 30,250గా ఉంది.