బిజినెస్
జోరుగా బంగారం, వెండి ధరలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 10 August 2016
దిల్లీ: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు బుధవారం జోరుగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధర నేడు రూ. 310 పెరిగింది. దీంతో పది గ్రాముల పసిడి రూ. 31,280గా ఉంది. అంతర్జాతీయంగా 1.1శాతం పెరిగి, సింగపూర్ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1,355.41 డాలర్లుగా ఉంది. పసిడి ధర రూ. 31వేల పైకి చేరగా.. వెండి కూడా ఒక్క రోజే రూ. వెయ్యికి పైగా పెరిగి 47వేలు దాటింది. ఒక్క రోజే రూ. 1,050 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,350కు చేరింది.