జాతీయ వార్తలు

కాస్త ధర తగ్గిన బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పసిడి ధర శనివారం కాస్త దిగొచ్చింది. రూ.485 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ. 30,400కు చేరింది. వ్యాపారుల నుంచి డిమాండ్‌ పడిపోవడంతో ధర తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.
వెండి ధర మాత్రం నేడు స్వల్పంగా పెరిగింది. రూ. 90 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 42,390కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధర పెరిగింది.