అంతర్జాతీయం
సుందర్ పిచాయ్కు ప్రతిష్ఠాత్మక అవార్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 29 June 2016
వాషింగ్టన్: గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ అమెరికాలో ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ‘గ్రేట్ ఇమ్మిగ్రంట్స్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది 42 మందిని ఈ అవార్డుకు ఎంపికచేయగా, అందులో పిచాయ్ సహా నలుగురు భారత-అమెరికన్లు ఉన్నారు. పిచాయ్తో పాటు హరి శ్రీనివాసన్, విక్రమ్ మల్హోత్రా, భారతీ ముఖర్జీ జూన్ 30న న్యూయార్క్లో జరిగే ఒక కార్యక్రమంలో ఈ అవార్డులను అందుకోనున్నారు.