ఆంధ్రప్రదేశ్
కనకదుర్గమ్మకు గవర్నర్ పూజలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 March 2016
విజయవాడ: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బుధవారం ఉదయం ఇక్కడి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు, దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈరోజు విజయవాడలో జరిగే డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్నంగా గవర్నర్ వచ్చారు.