ఆంధ్రప్రదేశ్‌

సింహాద్రి అప్పన్న సన్నిధిలో గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మంగళవారం ఉదయం సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్‌కు పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పలువురు మంత్రులు, అధికారులు గవర్నర్ వెంట ఉన్నారు.