రాష్ట్రీయం

రోగులకు ప్రేమను పంచాల్సి బాధ్యత వైద్యుల ఉంది : గవర్నర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైద‌రాబాద్ః ఫీజుల పేరుతో రోగులను ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రుల వైద్యులు పీడిస్తున్నారని గవర్నర్‌ నరసింహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నగరంలో 13వ ఆలిండియా క్యాన్సర్‌ కేర్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు ప్రేమను కూడా పంచాల్సి బాధ్యత వైద్యులపై ఉందన్నారు. వైద్య రంగంలో ఎథిక్స్‌ పాటించాల్సిన అవసరం ఉందన్నారు.