రాష్ట్రీయం

గవర్నర్, ముఖ్యమంత్రుల నూతన సంవత్సర శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో తెలుగు ప్రజలు, భారతీయులందరి జీవితాల్లో వెలుగులు నిండాలని వారు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నారు. అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.