తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎ.పి., తెలంగాణల్లో మంగళవారం ఉదయం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పతాకావిష్కరణ చేశారు. తొలుత ఆయన విజయవాడలో జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సి.ఎం. చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ సి.ఎం. కెసిఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు వేడుకలకు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు.