ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక బయోమెట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది హాజరుకు సంబంధించి త్వరలోనే బయోమెట్రిక్ విధానం ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో గురువారం ఉదయం ఆయన ఎ.పి. మెడికల్ కౌన్సిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. విశాఖలో మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ విభాగానికి ఏప్రిల్ 7న భూమి పూజ జరుగుతుందని ఆయన తెలిపారు.