జాతీయ వార్తలు

సాయుధ జవాన్లపై మిలిటెంట్ల గ్రనేడ్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా బిజ్బెహరా పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం సాయుధ జవాన్లపై మిలిటెంట్లు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. దాడి చేసిన మిలిటెంట్లు వెంటనే పరారయ్యారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.