జాతీయ వార్తలు

తెలుగురాష్ట్రాల్లో 3 నెలల్లోగా గ్రూప్-1 పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రూప్-1 పరీక్షలను మూడు నెలల్లోగా నిర్వహించాలని సుప్రీం కోర్టులోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించింది. ఎపిపిఎస్‌సి, టిఎస్‌పిఎస్‌సి ద్వారా ఈ పరీక్షలను నిర్వహిస్తారు. 2011 నోటిఫికేషన్ ప్రకారం అప్పటి సిలబస్ మేరకు తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలు జరపాలని న్యాయమూర్తులు చలమేశ్వర్, అభయ్ మనోహర్ ఆదేశించారు.