జాతీయ వార్తలు

ఎన్‌కౌంటర్ చేసేందుకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్ : తనను ఎన్‌కౌంటర్ చేసేందుకు గుజరాత్ పోలీసులు కుట్ర చేస్తున్నారని వడ్గాం ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మేవాని ఆరోపించారు. పోలీసుల కుట్రపై గుజరాత్ డీజీపీ, ఆ రాష్ట్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు దళిత నేత తెలిపారు. తనకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ఏప్రిల్ నెలలో ప్రచారం చేస్తానని జిగ్నేష్ మేవాని ప్రకటించిన విషయం తెలిసిందే.