జాతీయ వార్తలు

వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గురుపూర్ణిమ సందర్భంగా మహారాష్టల్రోని షిర్డీతో పాటు తెలుగురాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాల్లో మంగళవారం నాడు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో షిర్డీ సాయి ఆలయం వద్ద తెల్లవారు జాము నుంచే కోలాహలం నెలకొంది. ఇక, హైదరాబాద్‌లోని పంజగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, ఫిల్మ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఎపిలో విశాఖ, విజయవాడ, రాజమండ్రి, కడప, కర్నూలు తదితర ప్రాంతాల్లోనూ సాయినాథుడి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు.