జాతీయ వార్తలు

ఇక్బాల్ నుంచి ముడుపులు : హెడ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై: ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ హెడ్లీ గురువారం నాటి వీడియో కాన్ఫరెన్స్ విచారణలో పలు కీలక అంశాలను న్యాయమూర్తికి వెల్లడించాడు. 2006 సెప్టెంబర్‌లో తాను భారత్‌కు వచ్చే ముందు ఐఎస్‌ఐ మేజర్ ఇక్బాల్ నుంచి 25 వేల డాలర్లను ముడుపులుగా తీసుకున్నానని, భారత సైనిక వ్యవస్థ రహస్యాలను సేకరించేందుకు ఖర్చు చేయాలని ఆ డబ్బు ఇచ్చారని ఆయన వివరించాడు. ముంబైలో దాడులు జరగడానికి ముందే తాను భారత్‌ను వదిలి వెళ్లానని హెడ్లీ వివరించారు.