జాతీయ వార్తలు

మధ్యాహ్నం అఖిలపక్ష సమావేశం: హమీద్‌ అన్సారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఎలాంటి చర్చ జరగకుండా రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఈరోజు మధ్యాహ్నం 2.30గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాజ్యసభలో ఉన్న అన్ని పక్షాల నేతలను భేటీకి ఆహ్వానించారు.