ఖమ్మం

హంస వాహనం ట్రయల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 18: ఈనెల 20వ తేదీన గోదావరిలో శ్రీ సీతారామచంద్రస్వామికి నిర్వహించే తెప్పోత్సవం ఏర్పాట్లలో భాగంగా హంసవాహనం ట్రయల్న్‌న్రు శుక్రవారం సాయంత్రం గోదావరిలో నిర్వహించారు. ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ హన్మంతు, దేవస్థానం ఈవో కురాకుల జ్యోతి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, సిఐ సారంగపాణి, పట్టణ ఎస్సై మురళి, తహసిల్దార్ రామకృష్ణ, ఫైర్ ఆఫీసర్ సురేష్‌కుమార్ తదితరులు ట్రయల్న్‌ల్రో పాల్గొన్నారు. గోదావరిలో హంసవాహనం తిరిగే సమయంలో తలెత్తే లోపాలను వారు విశే్లషించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.