తెలంగాణ

మృతుల కుటుంబాలకు మంత్రి హరీశ్‌ పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్ : మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను మంత్రి హరీష్‌రావు బుధవారం ఉదయం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు బుధవారం మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.