ఆంధ్రప్రదేశ్
బీజేపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదు...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 1 September 2016
చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా బదులుగా కేంద్రం నిధులు ఇస్తుందని, బీజేపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదని ఎంపీ హరిబాబు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయని కేంద్రం ఆలోచిస్తోందని అన్నారు.