తెలంగాణ

టి.టిడిపి నేతలు నోరు విప్పరేం?: హరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: తెలంగాణలో చేపట్టే ఇరిగేషన్ ప్రాజెక్టులపై టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు రోజుకోసారి కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆయన బుధవారం కేసముద్రం మండలం దేవరప్పులలో చెరువు పనులను ప్రారంభించినం సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ నీటిని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే టి.టిడిపి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కెసిఆర్ చేపడుతున్న ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో ఇకముందు కరవు ఉండదన్నారు.