తెలంగాణ
ఉత్తర తెలంగాణ ఇక సస్యశ్యామలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 March 2016
హైదరాబాద్: గోదావరి నదిపై ఐదు బ్యారేజీల నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు, కొత్త ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని నీటి పారుదల మంత్రి హరీష్రావు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్తోపాటు ప్రత్యేక బృందం ఈ రోజు మహరాష్ట్ర బయల్దేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో నీటిపారుదల శాఖకు భారీగా నిధులు కేటాయిస్తామన్నారు.