అంతర్జాతీయం

ఉగ్రదాడి హేయ‌మైన చ‌ర్య: హసీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా : కిషోర్‌గంజ్‌ ఈద్గా మైదానం సమీపంలో గురువారం రంజాన్ పర్వదినం రోజున‌ ఉగ్రవాదులు తెగ‌బ‌డ‌డం హేయ‌మైన చ‌ర్య అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. ఈద్గా మైదానం సమీపంలో రెండు లక్షల మంది ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు పాల్పడిన దాడిలో ఒక పోలీసు సహా నలుగురు మృతి చెందారు.