జాతీయ వార్తలు

హైకోర్టు విభజనకు రంగం సిద్ధం: దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఉమ్మడి తెలుగురాష్ట్రాల హైకోర్టును విభజించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఆయన మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను కలిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ, ఎపికి హైదరాబాద్‌లోనే తాత్కాలిక ప్రాతిపదికపై హైకోర్టు ఏర్పాటవుతుందన్నారు. వసతి కల్పించేందుకు తెలంగాణ సర్కారు ఇప్పటికే హామీ ఇచ్చిందన్నారు.