తెలంగాణ

ఎపి జడ్జీలపై దాడులు అరికట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న ఎపి న్యాయాధికారులపై దాడులను అరికట్టాలని ఎపి జడ్జీల సంఘం నాయకులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోంశే్లకి శుక్రవారం విజ్ఞప్తి చేసింది. సంఘం నాయకులు ఈమేరకు శుక్రవారం సిజెను కలిసి తాజా పరిస్థితులు వివరించారు. హైకోర్టు విభజన కోసం ఆందోళన చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు ఇలా భౌతిక దాడులకు దిగడం అన్యాయమన్నారు. గతంలో ఎపుడూ ఇలాంటి పరిస్థితి లేదని వారు తెలిపారు. ఏపి జడ్జీలు ఆత్మస్థయిర్యంతో పనిచేసేలా హైకోర్టు చర్యలు తీసుకోవాలన్నారు.