రాష్ట్రీయం

హెచ్‌సీయూ విద్యార్థులను పరామర్శించిన కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతు రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామి ఇచ్చారు. దేశం మొత్తం మీ వెంటే ఉందని రోహిత్ కుటుంబానికి దైర్యం చెప్పారు.