ఆంధ్రప్రదేశ్‌

మూడేళ్లలోగా రైల్వే జోన్ సాధిస్తా: ఎంపీ హరిబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: తన పదవీ కాలం (మరో మూడేళ్లలోగా) పూర్తయ్యేనాటికి విశాఖకు రైల్వే జోన్‌ను తప్పకుండా సాధిస్తానని స్థానిక ఎంపీ కంభంపాటి హరిబాబు బుధవారం ఇక్కడ ఓ కార్యక్రమంలో అన్నారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఎపి నుంచి రాజ్యసభకు పంపడానికి, రైల్వే జోన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సురేష్ ప్రభు వల్ల విశాఖ ప్రాంతానికి మేలు జరుగుతుందని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు.