ఆంధ్రప్రదేశ్‌

చేతబడి అనుమానంతో ఒకరి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: చేతబడి చేసి కొందరి మరణాలకు కారకుడయ్యాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని గ్రామస్థులు రాళ్లు, కర్రలతో కొట్టి హతమార్చారు. గురజాల మండలం గోగులపాడులో సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.