జాతీయ వార్తలు

వీలైనంత త్వరగా హైకోర్టు: రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేసే అంశం కేంద్ర న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నదని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభ జీరో అవర్‌లో తెలిపారు. హైకోర్టును ఏర్పాటు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, వీలున్నంత త్వరగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు మెజారిటీలో ఉన్నందున తెలంగాణకు అన్యాయం జరుగుతోందని జతేందర్ రెడ్డి ఆరోపించారు.