క్రీడాభూమి

హిమాదాస్‌కు మోదీ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న ఐఏఏఎఫ్ ప్రపంచ కప్ అండర్-20 విభాగంలో 400 మీటర్ల ఫైనల్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెటిక్ హిమాదాస్‌ను ప్రధాని మోదీ అభినందించారు. 400 మీటర్ల విభాగంలో అసోంలోని నగావ్ జిల్లాకు చెందిన హిమాదాస్ ప్రపంచస్థాయి పోటీల్లో తొలి స్వర్ణం సాధించిన మహిళగా రికార్డులకు ఎక్కింది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.