తెలంగాణ
ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 November 2019
హైదరాబాద్: హత్యకు గురైన పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. ప్రియాంకరెడ్డి హత్య దారుణమని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. సీపీ సజ్జనార్ కేసును పర్యవేక్షిస్తున్నారని అన్నారు. కాగా మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రియాంక రెడ్డి తన చెల్లికి కాకుండా పోలీసులకు ఫోన్ చేసి ఉంటే వెంటనే రక్షించబడేదని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.