తెలంగాణ

నిమజ్జనంపై హోంమంత్రి విహంగ వీక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో గురువారం వినాయక నిమజ్జనం, శోభయాత్ర కార్యక్రమాలను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెలికాప్టర్‌ ద్వారా వీక్షించారు. నిమజ్జనాలు కొనసాగుతున్న తీరు, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నెక్లెస్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌ పరిసరాలను పరిశీలించారు.