హైదరాబాద్

28న పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: జంటనగరాలకు నీటి సరఫరా అందిస్తున్న కృష్ణా పేజ్-2కు సంబంధించి మనే్నగుడ గ్రామం వద్ద 2200ఎంఎం డయ పైప్‌లైన్ లీకేజీ పనుల మర్మతుల కారణంగా ఈనెల 28వ తేదీన పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు గమనించి నీటిని ముందుగానే స్టోరేజ్ చేసుకోవాలని జలమండలి సూచించింది. ఆదివారం నీటి సరఫరా ఉండని ప్రాంతాలు ఇవే:
* బాలాపూర్ రిజర్వాయర్, బాబానగర్, బార్కాస్, పిసల్‌బండా, మిధాని, డిఆర్‌డిఎల్, డిఎంఆర్‌ఎల్, చాంద్రాయణగుట్ట, ఆర్‌జిఐ ఎయిర్‌పోర్టు, బిఎన్ రెడ్డి నగర్, తార్నాక, మారెడ్‌పల్లి, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, లాలాపేట్, అడ్డగుట్ట, రెజిమెంటల్‌బజార్, పద్మారావునగర్, బోయిగూడ, శ్రీనివాస్‌నగర్, నల్లగుట్ట, ప్రకాష్‌నగర్, అదయ్యనగర్, భోలక్‌పూర్, వెలుగుగుట్ట రిజర్వాయర్, హబ్సీగూడ, రామంతపూర్, నాచారం, కంటోనె్మట్ బోర్డు, గౌగ్‌లైన్, రైల్వేస్, ఎంఇఎస్.