హైదరాబాద్
ఆసియా యూత్ అథ్లెటిక్స్లో కాంస్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 March 2019
హైదరాబాద్: హాంకాంగ్లో జరుగుతున్న ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి దీప్తి 200 మీటర్ల పరుగు పందెం పోటీలో కాంస్య పతకం సాధించింది. ఫైనల్ ఈట్లో దీప్తి గమ్యాన్ని 24.72 సెంకండ్లలో చేరుకుని మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజిక్కించుకుంది. అదే విధంగా 200 మీటర్ల మీడ్లే రిలే ఈవెంట్లో రెండో స్థానంలో నిలిచి రజతంను గెలుచుకుంది. ఆసియా యూత్ క్రీడల్లో పతకాలు సాధించిన దీప్తిని తెలంగాణ రాష్ట్రా క్రీడాపాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు.